చిత్తూరు జిల్లాలో జలశక్తి అభియాన్
చి త్తూరు జిల్లా... వి.కోట మండలంలో జలశక్తి అభియాన్ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా హాజరైన చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప.. పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడు..రాష్టం లో కరువు మండలాల పై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం..రాష్టం లో వర్షాలు లేక ఆత్మహత్యాలు చేసుకుంటున్న రైతులను ఉదేశించి జలశక్తి అభియాన్ అనే కార…
క్రియేటివ్ బ్రదర్స్
నల్గొండ క్రియేటివ్ బ్రదర్స్ వీడియో చూడండి చ దివేది చిన్న చదువులే కానీ వారిలోని సృజనాత్మకత మాత్రం పెద్ద సైంటిస్ట్ లనే ఔరా అనిపిస్తుంది. ఓ వైపు కరువు పరిస్ధితులు..  మరో వైపు తండ్రి పడుతున్న కష్టం నుంచి పుట్టుకొచ్చింది ఆ అన్నదమ్ముళ్లకు విన్నూత్న ఆలోచన.  ఇంకేముంది ఆలోచనను ఆచరణలో పెట్టారు. అతిచిన్న వయసు…
Image
నీరు ఫుల్ - ఎరువులు నిల్
ఖ రీఫ్ సీజన్ ను దృష్టిలో  పెట్టుకుని ఎరువుల సరఫరాకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీజన్ ఆరంభంలో విత్తనాల సమస్యతో ఇబ్బందిపడ్డ రైతులకు.. ఇప్పుడు యూరియా కొరత మరో తలనొప్పిగా తయారైంది. ఖమ్మం జిల్లాలో అన్నదాతల పంట కష్టాల పై రైతే రాజు ప్రత్యేక కథనం.. ఎగు…
Image